News August 21, 2024
న్యాయవాదితో సహా ఏడుగురికి జైలు శిక్ష

న్యాయవాదితో సహా ఏడుగురుకి జైలు శిక్ష విధిస్తూ బుధవారం మూడో అదనపు జుడీషియల్ మొదటి శ్రేణి న్యాయమూర్తి వి.శివ నాయక్ తీర్పునిచ్చారు. ఓ కేసులో అసలు ముద్దాయికి బదులు నకిలీ వ్యక్తిని ప్రవేశ పెట్టినందుకు గాను న్యాయవాదితో సహా ఏడాది జైలు శిక్ష, 1,000 జరిమానా విధిస్తూ మొదటి శ్రేణి న్యాయవాది తీర్పునిచ్చారు.
Similar News
News December 20, 2025
ఖమ్మం: క్లిక్ చేశారో.. చిక్కుల్లో పడ్డట్టే..!

సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బహుమతులు, రుణాలు, ఆఫర్ల పేరుతో వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అలాగే బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే వారికి ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని సూచించారు.
News December 20, 2025
ఖమ్మం: క్లిక్ చేశారో.. చిక్కుల్లో పడ్డట్టే..!

సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బహుమతులు, రుణాలు, ఆఫర్ల పేరుతో వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అలాగే బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే వారికి ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని సూచించారు.
News December 20, 2025
ఖమ్మం: క్లిక్ చేశారో.. చిక్కుల్లో పడ్డట్టే..!

సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బహుమతులు, రుణాలు, ఆఫర్ల పేరుతో వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అలాగే బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే వారికి ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని సూచించారు.


