News November 19, 2025
పద్మనాభంలో స్వామి ఉత్సవం ఎలా ప్రారంభమైంది?

పద్మనాభంలోని గిరి ప్రాంతంలో 1938లో విజయనగరం పాలకుడు పూసపాటి అలక్ నారాయణ గజపతి ఆనతి మేరకు ద్రాక్షారామం నుంచి వచ్చిన చేకూరి, బుల్లి సత్యనారాయణరాజు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి యజ్ఞాలు నిర్వహించేవారు. ఆఖరిరోజు అనంతుని కొండ మెట్ల పంక్తికి దీపోత్సవాన్ని నిర్వహించేవారు. కొంతకాలం ఉత్సవం నిలిచినా..1987లో ఆలయ అర్చకుడు కృష్ణమాచార్యుల సూచనల మేరకు పునఃప్రారంభించారు.
Similar News
News February 10, 2026
ఏయూలో ఉచిత యోగా థెరపీ శిబిరాలు

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.
News February 10, 2026
ఏయూలో ఉచిత యోగా థెరపీ శిబిరాలు

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.
News February 10, 2026
ఏయూలో ఉచిత యోగా థెరపీ శిబిరాలు

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.


