News June 16, 2024
పలిమెల: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

పలిమెల మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన పురుషోత్తం (28) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుషోత్తం వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News April 4, 2026
ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదుపై కరీంనగర్ సీపీ సమీక్ష

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. ఎస్హెచ్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. మహిళలు, చిన్నారుల కేసుల్లో వీడియో రికార్డింగ్, ఎస్ఓపీలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
News April 4, 2026
ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదుపై కరీంనగర్ సీపీ సమీక్ష

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. ఎస్హెచ్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. మహిళలు, చిన్నారుల కేసుల్లో వీడియో రికార్డింగ్, ఎస్ఓపీలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
News April 4, 2026
KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

KNR జిల్లా తిమ్మాపూర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు “బ్యూటీ పార్లర్ మెనేజ్ మెంట్” లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 18-45 సం.ల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, శిక్షణ ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు.


