News December 23, 2025
పల్నాడులో ముమ్మరంగా వరి కోతలు

పల్నాడు జిల్లాలో సాగర్ కుడి కాలువ ఆయకట్టు పరిధిలో సాగుచేస్తున్న వరి పంట కోతకు రావటంతో రైతులు వరి కోత యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. వరి కోతకు పంట నూర్పిడికి ఎకరాకు రూ.10 వేలు ఖర్చు అవుతుండగా కూలీలు దొరకడం లేదు. చేసేది లేక రైతులు గంటకు రూ. 2 నుంచి రూ.2,500 వరకు వెచ్చించి యంత్రాల సహాయంతో వరి కోతలు కోయిస్తున్నారు. యంత్రాల సహాయంతో సమయం కూడా అదా అవుతోందని రైతులు అంటున్నారు.
Similar News
News December 25, 2025
‘శంబాల’ మూవీ రివ్యూ&రేటింగ్

ఆకాశం నుంచి ‘శంబాల’ గ్రామంలో ఉల్క పడిన తర్వాత ఏం జరిగిందనేదే కథ. సైన్స్, మూఢనమ్మకాలను లింక్ చేస్తూ థ్రిల్లింగ్ అంశాలతో డైరెక్టర్ యుగంధర్ కథను నడిపించారు. హీరో ఆది సాయికుమార్ నటనతో మెప్పించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. శ్రీచరణ్ మ్యూజిక్ మూవీకి ప్లస్. VFXలో క్వాలిటీ లోపించింది. ఫస్టాఫ్ మరింత ఎడిట్ చేయాల్సింది. ఊహకందే కథనం, రొటీన్ క్లైమాక్స్ మైనస్.
రేటింగ్: 2.75/5
News December 25, 2025
42 మందితో విజయనగరం టీడీపీ పార్లమెంటరీ వర్గం

విజయనగరం జిల్లా పార్లమెంటరీ కార్యవర్గాన్ని టీడీపీ ప్రకటించింన సంగతి తెలిసిందే. ఇందులో 42 మందికి స్థానం కల్పించింది. ఇందులో తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులను, కార్యదర్శులకు అవకాశమిచ్చింది. మొత్తంగా 13 మంది మహిళలకు స్థానం లభించింది. కాగా నూతన కార్యవర్గంలో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.
News December 25, 2025
3,073పోస్టులు.. ఆన్సర్ కీ విడుదల

<


