News May 18, 2024
పల్నాడు: ఎవరిపై వేటు పడుతుందో అని టెన్షన్

పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడులో జరిగిన అల్లర్లపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే కలెక్టర్ను బదిలీ చేయడం, SPతో పాటు ఇద్దరు DSPలు, ఇద్దరు CIలు, ఇద్దరు SIలపై వేటు పడింది. ఒకే జిల్లాలో 8 మందిపై వేటు పడటంతో.. అధికారుల్లో టెన్షన్ మొదలైంది. రెండ్రోజుల్లో సిట్ దర్యాప్తు ముగియనుండగా, ఎవరిపై వేటు పడుతుందో అని చర్చించుకుంటున్నారు.
Similar News
News November 12, 2025
పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్థ వహించాలి: DEO

పదవతరగతి విద్యార్థులను ప్రణాళికా బద్దంగా చదివించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఉపాధ్యాయులకు సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని SKVRN, LMPహైస్కూల్స్ ని మంగళవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా SA-1పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. పది విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి చదివించాలన్నారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.
News November 12, 2025
గుంటూరు జిల్లాలో టుడే టాప్ న్యూస్

* అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ
* మంగళగిరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
* తెనాలి రైల్వే స్టేషన్లో వ్యక్తి హల్చల్
* పొన్నూరు మండలం కసుకర్రు చెరువులో చేపలు మృతి
* జగన్ చేసినదంతా కల్తీనే: పెమ్మసాని
* తెనాలి ఆస్పత్రి ఆవరణలో అనాథగా పడి ఉన్న వృద్ధుడు
* హ్యాండ్ బాల్ పోటీల్లో నారాకోడూరు విద్యార్థుల సత్తా
News November 11, 2025
పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్థ వహించాలి: DEO

పదవతరగతి విద్యార్థులను ప్రణాళికా బద్దంగా చదివించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఉపాధ్యాయులకు సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని SKVRN, LMPహైస్కూల్స్ ని మంగళవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా SA-1పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. పది విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి చదివించాలన్నారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.


