News December 23, 2025
పల్నాడు జిల్లాలోని లాడ్జిలో వ్యభిచారం గుట్టురట్టు!

నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎస్ఐ అరుణ తన సిబ్బందితో సోమవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడులలో బాపట్ల జిల్లా సంతమాగులూరు చెందిన షేక్ గౌస్ బాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నరసరావుపేటలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నా పదేపదే వ్యభిచారం నిర్వహిస్తూ మళ్లీమళ్లీ పట్టు బడుతున్నారు.
Similar News
News December 24, 2025
ప్రభుత్వాన్ని నిలదీసేలా BRS వ్యూహరచన

TG: నీటి ప్రాజెక్టులపై INC అన్యాయం చేస్తోందని, దీనిపై తానే రంగంలోకి దిగుతానని KCR ఇటీవల ప్రకటించారు. దీంతో GOVT అవే అంశాలపై ఈనెల 29 నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభలో ప్రాజెక్టులు సహా కీలకాంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతను హరీశ్, KTR, జగదీశ్ రెడ్డి, తలసానికి KCR అప్పగించారు. రైతు సమస్యలపై MLAలను రెడీ చేస్తున్నారు. అయితే ఆయన సభకు వస్తారా లేదా అనేదే సందిగ్ధంగా ఉంది.
News December 24, 2025
RCFLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<
News December 24, 2025
ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి: భట్టి

రెవెన్యూ సేవల్లో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని Dy.Cm భట్టి విక్రమార్క రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఇటీవల ఎన్నికైన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా యూనిట్ నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం Dy.Cm ను కలిశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని సూచించారు.


