News March 12, 2025

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలు

image

 పల్నాడు జిల్లాలో పదవ తరగతి దూరవిద్య పరీక్షలకు 1,200 మంది హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాలలో 57 మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో 27 మంది చొప్పున చీఫ్ సూపరిండెంట్లు, సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్షలు జరుపుతారు అన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఆయా పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులను పరిశీలించాలని డీఈవో ఎల్ చంద్రకళ ఆదేశాలు ఇచ్చారు.

Similar News

News February 10, 2026

HYDలో 3 కమిషనరేట్లు CONFIRM.. నంబర్లు ఇవే!

image

GHMCలో పాలనను పరుగులు పెట్టించేందుకు ప్రవేశపెట్టిన 3 ప్రధాన కమిషనరేట్ల ప్రతిపాదన అధికారికంగా ఖరారైంది. ఆర్వీ.కర్ణన్, టీ.వినయ్ కృష్ణారెడ్డి, జీ.సృజన నేతృత్వంలో జోన్లు, సర్కిళ్లు విడిపోయాయి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్ల పరిధిలోని జడ్సీలు, డిప్యూటీ కమిషనర్ల ఫోన్ నంబర్లతో కూడిన జాబితా విడుదలైంది. మహానగరం 3 ముక్కలై.. అతిపెద్ద కార్పొరేషన్‌గా అవతరించింది. పైన ఫొటోలో నంబర్లు ఉన్నాయి. #SAVE IT.

News February 10, 2026

HYDలో 3 కమిషనరేట్లు CONFIRM.. నంబర్లు ఇవే!

image

GHMCలో పాలనను పరుగులు పెట్టించేందుకు ప్రవేశపెట్టిన 3 ప్రధాన కమిషనరేట్ల ప్రతిపాదన అధికారికంగా ఖరారైంది. ఆర్వీ.కర్ణన్, టీ.వినయ్ కృష్ణారెడ్డి, జీ.సృజన నేతృత్వంలో జోన్లు, సర్కిళ్లు విడిపోయాయి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్ల పరిధిలోని జడ్సీలు, డిప్యూటీ కమిషనర్ల ఫోన్ నంబర్లతో కూడిన జాబితా విడుదలైంది. మహానగరం 3 ముక్కలై.. అతిపెద్ద కార్పొరేషన్‌గా అవతరించింది. పైన ఫొటోలో నంబర్లు ఉన్నాయి. #SAVE IT.

News February 10, 2026

తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు: డీకే అరుణ, రామచందర్ రావు

image

మక్తల్‌లో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప కుటుంబ సభ్యులను BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుకు విరుద్ధంగా ఓటమి భయంతోనే మహదేవప్ప మృతి చెందినట్లు FIR మార్చడం దుర్మార్గమన్నారు. బాధ్యులైన వారిని తప్పించేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు DGP కి దృష్టికి తీసుకెళ్తామన్నారు.