News December 1, 2025
పార్లమెంట్లో నినదించి.. ఈ సమస్యలు పరిష్కరించండి సార్.!

హైదరాబాద్-అమరావతి ఎంప్లాయిస్ రైలుతో పాటు మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు నడికుడి జంక్షన్లో స్టాప్లు మంజూరు చేయాలని ప్రజలు MP శ్రీకృష్ణదేవరాయలను కోరుతున్నారు. ఆయన కృషి ఫలితంగానే వందే భారత్ పిడుగురాళ్లలో ఆగడానికి అధికారులు అంగీకరించారు. జాతీయ రహదారుల పనుల వేగవంతం, కేంద్ర పథకాల అమలులో MP చొరవను ప్రజలు అభినందిస్తున్నారు. నేడు పార్లమెంట్లో జిల్లా సమస్యలపై మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు.
Similar News
News April 13, 2026
నల్గొండ: రీఛార్జ్తో గ్యాస్ సరఫరా: కలెక్టర్

మొబైల్ తరహాలోనే ఇకపై గ్యాస్ వినియోగానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానం అందుబాటులోకి రానుందని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇళ్ల వద్ద ప్రత్యేక మీటర్లు అమర్చి, ‘మేఘా గ్యాస్’ యాప్ ద్వారా నగదు జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వలిగొండ నుంచి నార్కెట్పల్లి మీదుగా నల్గొండ వరకు పైప్లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అయన తెలియజేశారు.
News April 13, 2026
నల్గొండ: రీఛార్జ్తో గ్యాస్ సరఫరా: కలెక్టర్

మొబైల్ తరహాలోనే ఇకపై గ్యాస్ వినియోగానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానం అందుబాటులోకి రానుందని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇళ్ల వద్ద ప్రత్యేక మీటర్లు అమర్చి, ‘మేఘా గ్యాస్’ యాప్ ద్వారా నగదు జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వలిగొండ నుంచి నార్కెట్పల్లి మీదుగా నల్గొండ వరకు పైప్లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అయన తెలియజేశారు.
News April 13, 2026
నల్గొండ: రీఛార్జ్తో గ్యాస్ సరఫరా: కలెక్టర్

మొబైల్ తరహాలోనే ఇకపై గ్యాస్ వినియోగానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానం అందుబాటులోకి రానుందని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇళ్ల వద్ద ప్రత్యేక మీటర్లు అమర్చి, ‘మేఘా గ్యాస్’ యాప్ ద్వారా నగదు జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వలిగొండ నుంచి నార్కెట్పల్లి మీదుగా నల్గొండ వరకు పైప్లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అయన తెలియజేశారు.


