News March 29, 2025

పార్వతీపురం: పదవ తరగతి విద్యార్థులకు అలెర్ట్

image

ఈనెల 31వ తేదిన జరగబోయే పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుందని DEO ఎన్. తిరుపతి నాయుడు శనివారం తెలిపారు. ప్రభుత్వం ఈనెల 31న రంజాన్ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు మార్పు చేసినట్టు తెలిపారు. కావున పరీక్షా సిబ్బంది అందరూ గమనించి, అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయాలని సూచించారు.

Similar News

News November 12, 2025

HYD రానున్న.. ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ

image

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ డిసెంబర్‌లో HYDకు రానున్నారు. CM రేవంత్ రెడ్డి రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికకు మెస్సీని బ్రాండ్ అంబాసడర్‌గా నియమించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రణాళిక ద్వారా తెలంగాణను 2033 నాటికి 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.

News November 12, 2025

HYD రానున్న.. ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ

image

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ డిసెంబర్‌లో HYDకు రానున్నారు. CM రేవంత్ రెడ్డి రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికకు మెస్సీని బ్రాండ్ అంబాసడర్‌గా నియమించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రణాళిక ద్వారా తెలంగాణను 2033 నాటికి 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.

News November 12, 2025

NZB: ఈ గురువారం పెళ్లి.. అంతలోనే వరుడి ఆత్మహత్య

image

ఈ గురువారం పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన NZB(D) ఎడపల్లి(M)లో జరిగింది. మంగల్ పాడ్ గ్రామానికి చెందిన రేవూరి ప్రతాప్ గౌడ్‌కు పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం పోచమ్మ పండగ ఉండగా.. గ్రామ శివారులోని గుట్టపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పెళ్లి సందడితో ఉన్న రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.