News February 2, 2025
పాలకొండ: ఇంటర్ విద్యార్థి మృతి

హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన పాలకొండలోని ఓ ఇంటర్ కళాశాలలో జరిగింది. ఎస్ఐ ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.నిఖిల్ కళాశాల పైనుంచి శుక్రవారం పడి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 29, 2025
శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఉన్న రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.
News December 29, 2025
శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఉన్న రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.
News December 29, 2025
శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఉన్న రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.


