News January 31, 2026
పాలకొల్లు: తండ్రి కానిస్టేబుల్.. కూతురు డీఎస్పీ

పాలకొల్లు పట్టణానికి చెందిన గురుజు లక్ష్మి అంజన శుక్రవారం విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆమె తండ్రి భీమవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్లో రైటర్ కాగా, తల్లి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. తాను పనిచేస్తున్న పోలీస్ శాఖలో తమ కూతురు డీఎస్పీగా ఉద్యోగం పొందడం పట్ల లక్ష్మీ అంజన తల్లితండ్రుల అమితానందాన్ని వ్యక్తం చేశారు.
Similar News
News February 6, 2026
ఈ-కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

పట్టాదారు పాసుపుస్తకాల వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉండి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఈ-కేవైసీ పూర్తికాని పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలని స్పష్టం చేశారు.
News February 6, 2026
ఈ-కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

పట్టాదారు పాసుపుస్తకాల వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉండి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఈ-కేవైసీ పూర్తికాని పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలని స్పష్టం చేశారు.
News February 6, 2026
ఈ-కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

పట్టాదారు పాసుపుస్తకాల వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉండి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఈ-కేవైసీ పూర్తికాని పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలని స్పష్టం చేశారు.


