News March 27, 2025
పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
Similar News
News December 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 19, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.04 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 19, 2025
నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.తారక రామారావు శుక్రవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను ఆయన సన్మానించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
News December 19, 2025
నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.తారక రామారావు శుక్రవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను ఆయన సన్మానించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.


