News May 7, 2024
పూతలపట్టు అభ్యర్థులకు ‘బాబు’ భయం..!

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు సెగ్మెంట్లో త్రిముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన MS బాబు కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయనకే MLA టికెట్ లభించింది. సునీల్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా, మురళీమోహన్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నిన్నటి వరకు వీరిద్దరూ మెజార్టీపై లెక్కలు వేసుకోగా.. బాబు ఎంట్రీతో ఎవరి ఓట్లకు గండి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
Similar News
News November 18, 2025
చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.
News November 18, 2025
చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.
News November 18, 2025
చిత్తూరు జిల్లాలో 27మందిపై క్రమశిక్షణ చర్యలు

చిత్తూరు జిల్లా సచివాలయ సిబ్బందికి కలెక్టర్ సుమిత్ కుమార్ షాక్ ఇచ్చారు. ‘జిల్లాలో 612సచివాలయాల్లో 4,477మంది పనిచేయాల్సి ఉంది. 4,040మంది విధులు నిర్వహిస్తుండగా 437మంది డ్యూటీకి రావడం లేదు. ఇందులో 152మంది మెడికల్ లీవ్, 251 మంది డిప్యుటేషన్పై వేరేచోట పనిచేస్తున్నారు. అనధికారికంగా సెలవుపై ఉన్న 27మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మెడికల్ లీవు వాళ్లను మరోసారి చెక్ చేయాలి’ అని కలెక్టర్ ఆదేశించారు.


