News January 14, 2025

పొదిలి: బలవర్మరణం కేసులో ట్విస్ట్

image

పొదిలి పట్టణంలో గత ఏడాది రవి అనే వక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈకేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. దళితనేత నీలం నాగేంద్రం జిల్లా ఎస్పీ దామోదర్‌ను మృతుడి భార్య సలొమితో కలిసి ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చాలని చేసిన విజ్ఞప్తి మేరకు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కేసును సోమవారం ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చారు.

Similar News

News January 29, 2026

ప్రకాశం: ‘భార్యాభర్తలిద్దరూ గ్రూప్-2 ఉద్యోగం కొట్టారు’

image

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.

News January 29, 2026

కంభం: గ్రూప్-2 ఉద్యోగం సాధించిన దంపతులు

image

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.

News January 29, 2026

కంభం: గ్రూప్-2 ఉద్యోగం సాధించిన దంపతులు

image

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.