News July 5, 2025

పోరుమామిళ్ల: హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష

image

ఆరేళ్ల క్రితం పోరుమామిళ్ల PS పరిధిలోని రామాయపల్లి గ్రామ సమీపంలో ఓ మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు జిలాని బాషా, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషాలకు పదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఎ.డి.జే కోర్టు జడ్జి దీనబాబు శుక్రవారం తీర్పునిచ్చారు. యువతిని గొంతు నులిమి హత్య చేయగా అప్పటి నుంచి విచారణ చేసిన పోలీసులకు సరైన సాక్షాధారాలు దొరకడంతో ముద్దాయిలకు శిక్ష పడింది.

Similar News

News February 17, 2026

నులిపురుగుల నిర్మూలనతోనే ఆరోగ్యకరమైన భారతం: కలెక్టర్

image

నులిపురుగులను నిర్మూలిస్తేనే ఆరోగ్యకరమైన భావిభారత పౌరులను అందించగలమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై జేసీ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్‌వో నాగరాజులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 17న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

News February 17, 2026

నులిపురుగుల నిర్మూలనతోనే ఆరోగ్యకరమైన భారతం: కలెక్టర్

image

నులిపురుగులను నిర్మూలిస్తేనే ఆరోగ్యకరమైన భావిభారత పౌరులను అందించగలమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై జేసీ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్‌వో నాగరాజులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 17న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

News February 17, 2026

నులిపురుగుల నిర్మూలనతోనే ఆరోగ్యకరమైన భారతం: కలెక్టర్

image

నులిపురుగులను నిర్మూలిస్తేనే ఆరోగ్యకరమైన భావిభారత పౌరులను అందించగలమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై జేసీ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్‌వో నాగరాజులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 17న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.