News December 24, 2025
ప్రకాశంలో మాతా శిశు మరణాల.. పరిస్థితి ఇదే!

ప్రకాశంలో గతంతో పోలిస్తే ఈ ఏడాది మాతా శిశు మరణాల తగ్గాయని చెప్పవచ్చు. 2019-20లో 16 మాతృ మరణాలు, 359 శిశు మరణాలు, 2020-21లో 19 మాతృ, 263 శిశు, 2021-22లో 20 మాతృ, 403 శిశు, 2022-23లో 5 మాతృ, 201 శిశు, 2023-24లో 8 మాతృ, 196 శిశు, 2024-25లో 5 మాతృ, 177 శిశు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4 మాతృ, 121 శిశు మరణాలు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మాతా శిశు మరణాల తగ్గుముఖం పట్టాయి.
Similar News
News December 28, 2025
ప్రకాశం కలెక్టర్తో MLA ఉగ్ర భేటీ.!

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబును కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా కలెక్టర్తో ఆయన చర్చించారు. ఎమ్మెల్యే తెలిపిన అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించి అభివృద్ధికి సంబంధించిన అంశాలకు తన వంతు సహకరిస్తానని తెలిపారు.
News December 28, 2025
ప్రకాశం కలెక్టర్తో MLA ఉగ్ర భేటీ.!

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబును కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా కలెక్టర్తో ఆయన చర్చించారు. ఎమ్మెల్యే తెలిపిన అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించి అభివృద్ధికి సంబంధించిన అంశాలకు తన వంతు సహకరిస్తానని తెలిపారు.
News December 28, 2025
ప్రకాశం కలెక్టర్తో MLA ఉగ్ర భేటీ.!

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబును కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా కలెక్టర్తో ఆయన చర్చించారు. ఎమ్మెల్యే తెలిపిన అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించి అభివృద్ధికి సంబంధించిన అంశాలకు తన వంతు సహకరిస్తానని తెలిపారు.


