News December 23, 2025
ప్రకాశం: బిడ్డ మోసానికి.. RDO న్యాయం

కన్న బిడ్డ మోసం చేస్తే.. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న ఆ తల్లికి న్యాయం చేశారు. ముండ్లమూరు మండలం కొమ్మవరానికి చెందిన రమాదేవికి ఒక కుమారుడు ఉన్నారు. కాగా రమాదేవి పేరుమీద ఉన్న 1.96 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె మృతి చెందినట్లు తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి వేరొకరికి ఆ భూమి విక్రయించాడు. రమాదేవి దీనిపై RDOకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఆర్డీవో విక్రయాన్ని రద్దుచేసి సహకరించిన అధికారులపై చర్యలకు ఆదేశించారు.
Similar News
News December 30, 2025
2025లో ప్రకాశం జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇవే.!

జూన్ 11న పొదిలికి YS జగన్ రాకతో ఉద్రిక్తత.
కల్తీ లడ్డూకు సంబంధించి సిట్ నోటీసులు అందుకున్న YV
కల్తీ మద్యం కేసులో చెవిరెడ్డి అరెస్ట్
ఒంగోలులో TDP లీడర్ వీరయ్య చౌదరి హత్య
వీరయ్య సతీమణికి గ్రంథాలయ ఛైర్మన్ పదవి
మార్కాపురం జిల్లాగా ప్రకటించిన CM
మాజీ MLA రాంభూపాల్ రెడ్డి కన్నుమూత
MLA ఉగ్రకు TDP అధ్యక్ష పదవి.
News December 30, 2025
2025లో ప్రకాశం జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇవే.!

జూన్ 11న పొదిలికి YS జగన్ రాకతో ఉద్రిక్తత.
కల్తీ లడ్డూకు సంబంధించి సిట్ నోటీసులు అందుకున్న YV
కల్తీ మద్యం కేసులో చెవిరెడ్డి అరెస్ట్
ఒంగోలులో TDP లీడర్ వీరయ్య చౌదరి హత్య
వీరయ్య సతీమణికి గ్రంథాలయ ఛైర్మన్ పదవి
మార్కాపురం జిల్లాగా ప్రకటించిన CM
మాజీ MLA రాంభూపాల్ రెడ్డి కన్నుమూత
MLA ఉగ్రకు TDP అధ్యక్ష పదవి.
News December 30, 2025
కొత్తగా ప్రకాశం జిల్లా ఇలా..!

☞ జిల్లా కేంద్రం: ఒంగోలు
☞ డివిజన్లు: 3 (కందుకూరు, ఒంగోలు, అద్దంకి)
☞ మండలాలు: 28
☞ జనాభా: 17,67,633
☞ నియోజకవర్గాలు: 6 (ఒంగోలు, SNపాడు, దర్శి, అద్దంకి, కందుకూరు, కొండపి)
☞ కనిగిరి మార్కాపురంలోకి వెళ్లడంతో అందులోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు డివిజన్లోకి మార్చారు. వీటితోపాటు కొత్తగా అద్దంకి డివిజన్ ఏర్పడనుంది.


