News March 22, 2025

ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు 38 కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 1,337 మందికి గాను 1,335 మంది హాజరయ్యారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 8 మందికి గాను ముగ్గురు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 1,345 మందికి గాను 1,338 మంది పరీక్షలకు హాజరు కాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారని తెలిపారు.

Similar News

News December 17, 2025

భీమా వ్యాప్తిని పెంచాల్సిన అవసరం ఉంది: ఎంపీ లావు

image

నరసరావుపేట: దేశంలో బీమా వ్యాప్తిని పెంచాల్సిన అవసరం ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. లోక్‌సభలో సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ తరఫున ఆయన బిల్లుకు మద్దతు తెలిపారు. భారతదేశంలో బీమా వ్యాప్తి రేటు కేవలం 3.7 శాతమేనని, బీమా కంపెనీలకు మరిన్ని లైసెన్సులు ఇవ్వాలని కోరారు. బీమా రంగాన్ని బలోపేతం చేసే కేంద్ర ఆర్థిక శాఖ చర్యలను ఆయన ప్రశంసించారు.

News December 17, 2025

భీమా వ్యాప్తిని పెంచాల్సిన అవసరం ఉంది: ఎంపీ లావు

image

నరసరావుపేట: దేశంలో బీమా వ్యాప్తిని పెంచాల్సిన అవసరం ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. లోక్‌సభలో సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ తరఫున ఆయన బిల్లుకు మద్దతు తెలిపారు. భారతదేశంలో బీమా వ్యాప్తి రేటు కేవలం 3.7 శాతమేనని, బీమా కంపెనీలకు మరిన్ని లైసెన్సులు ఇవ్వాలని కోరారు. బీమా రంగాన్ని బలోపేతం చేసే కేంద్ర ఆర్థిక శాఖ చర్యలను ఆయన ప్రశంసించారు.

News December 17, 2025

భీమా వ్యాప్తిని పెంచాల్సిన అవసరం ఉంది: ఎంపీ లావు

image

నరసరావుపేట: దేశంలో బీమా వ్యాప్తిని పెంచాల్సిన అవసరం ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. లోక్‌సభలో సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ తరఫున ఆయన బిల్లుకు మద్దతు తెలిపారు. భారతదేశంలో బీమా వ్యాప్తి రేటు కేవలం 3.7 శాతమేనని, బీమా కంపెనీలకు మరిన్ని లైసెన్సులు ఇవ్వాలని కోరారు. బీమా రంగాన్ని బలోపేతం చేసే కేంద్ర ఆర్థిక శాఖ చర్యలను ఆయన ప్రశంసించారు.