News April 2, 2024
ప.గో: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

ఉమ్మడి ప.గో జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. కొవ్వూరు-86.4%, నిడదవోలు-82.7%, ఆచంట-79.6%, పాలకొల్లు-82.2%, నరసాపురం-81.1%, భీమవరం-77.9%, ఉండి-84.7%, తణుకు-81.1%, తాడేపల్లిగూడెం-80.3%, ఉంగుటూరు-86.8%, దెందులూరు-84.8%, ఏలూరు-67.6%, గోపాలపురం-85.9%, పోలవరం-86.8%, చింతలపూడి-82.9% పోలింగ్ నమోదయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు జిల్లా అధికారులు చేపట్టిన చర్యలు ఎలా ఉన్నాయి.
Similar News
News February 14, 2026
గడువులోగా ‘స్వమిత్వ’ సర్వే పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో రెండో విడత ‘స్వమిత్వ’ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 197 గ్రామాలకు గాను ప్రస్తుతం చివరి దశలో ఉన్న 54 గ్రామాల్లో సర్వేను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 14, 2026
గడువులోగా ‘స్వమిత్వ’ సర్వే పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో రెండో విడత ‘స్వమిత్వ’ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 197 గ్రామాలకు గాను ప్రస్తుతం చివరి దశలో ఉన్న 54 గ్రామాల్లో సర్వేను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 14, 2026
గడువులోగా ‘స్వమిత్వ’ సర్వే పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో రెండో విడత ‘స్వమిత్వ’ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 197 గ్రామాలకు గాను ప్రస్తుతం చివరి దశలో ఉన్న 54 గ్రామాల్లో సర్వేను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


