News March 25, 2026
ప.గో: కొనలేం.. తినలేం..!

పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ భారంగా మారింది. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చోట్ల చికెన్ ధర ఏకంగా రూ. 380కి చేరింది. దీంతో ఫంక్షన్స్ చేసుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. రానున్న రోజుల్లో ధర రూ. 400 దాటే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News March 27, 2026
మహిళల భద్రత కోసం శక్తి యాప్: కలెక్టర్

భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని “పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013”నివారణ, నిషేధం, దిద్దుబాటు అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను ఉపయోగించాలన్నారు. స్వయంగా మహిళల ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేయించి, కాల్ సెంటర్కు ఫోన్ చేసి సేవల పనితీరును పరిశీలించారు.
News March 27, 2026
మహిళల భద్రత కోసం శక్తి యాప్: కలెక్టర్

భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని “పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013”నివారణ, నిషేధం, దిద్దుబాటు అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను ఉపయోగించాలన్నారు. స్వయంగా మహిళల ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేయించి, కాల్ సెంటర్కు ఫోన్ చేసి సేవల పనితీరును పరిశీలించారు.
News March 27, 2026
మహిళల భద్రత కోసం శక్తి యాప్: కలెక్టర్

భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని “పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013”నివారణ, నిషేధం, దిద్దుబాటు అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను ఉపయోగించాలన్నారు. స్వయంగా మహిళల ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేయించి, కాల్ సెంటర్కు ఫోన్ చేసి సేవల పనితీరును పరిశీలించారు.


