News March 1, 2025

ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

image

✷ తాడేపల్లిగూడెంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్ ✷ జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ✷ మార్చి 15 నుంచి 10వ తరగతి పరీక్షలు ✷ ఢిల్లీలో వర్క్ షాపునకు ఎంపికైన మహదేవపట్నం సర్పంచ్ ✷ పోలీస్ ఇండోర్ పరీక్షల్లో టాపర్‌గా మార్టేరు అమ్మాయి ✷ తణుకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ ✷ తణుకులో 123 మంది పరీక్షలకు గైర్హాజరు

Similar News

News March 1, 2025

ఏలూరు: మధ్యాహ్న భోజనం ఫుడ్ మెనూ ఇదే..

image

ప.గో జిల్లాల్లోని పాఠశాలల్లో శనివారం నుంచి అందించే కొత్త ఫుడ్ మెనూ ఇలా ఉంది. సోమవారం: రైస్, ఆకుకూర, పప్పు, ప్రైడ్ ఎగ్, చిక్కి, మంగళవారం: లెమన్/ టమోటా రైస్, బాయిల్డ్ ఎగ్, రాగి జావ, చెట్నీ, బుధవారం: రైస్, మిక్సిడ్ వెజిటెబుల్ కర్రీ, ఎగ్, గురువారం: వెజిటెబుల్ రైస్/పలావ్, ఆలూ కుర్మా, బాయిల్డ్ ఎగ్, రాగిజావ, శుక్రవారం: రైస్, పప్పు, ఆకుకూరలు, ఫ్రైడ్ ఎగ్, చిక్కీ, శనివారం: రైస్, కర్రీ, ఫ్రైడ్ ఎగ్, చిక్కి.

News March 1, 2025

తణుకు : ‘చికెన్, గుడ్లు అమ్ముకోవచ్చు’

image

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కీలక ప్రకటన చేశారు. జిల్లాలోని వేల్పూరు గ్రామంలోని కృష్ణా నందం కోళ్ల ఫారం నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో, పెదతాడేపల్లిలోని రామలక్ష్మి కోళ్ల ఫారం నుంచి కి.మీ పరిధిలో మినహా జిల్లాలో గుడ్లు, చికెన్ అమ్మకాలకు ఆంక్షలు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఏ విధమైన అపోహలు లేకుండా ఉడికించిన గుడ్లు, కోడి మాంసం తినొచ్చని సూచించార.

News March 1, 2025

పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: శ్రీనివాస వర్మ

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం రూ.3.2 లక్షల కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించడంతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలకు నిధులు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!