News February 25, 2025

బషీరాబాద్: తల్లి, కొడుకు ఆత్మహత్య (UPDATE)

image

బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామానికి చెందిన తల్లి ఎల్లమ్మ (58), కొడుకు మొగులప్ప (36)ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈఘటన పలు అనుమానాలకు దారితీస్తోంది. కోడలే హత్యకు కారణమా.? హత్య చేసి!ఆత్మహత్యలా చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా జరిగిందా.? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. స్థానికులు కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. 

Similar News

News February 25, 2025

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11,100 పలకగా, దీపిక మిర్చి రూ.17,500 ధర పలికాయి. అలాగే ఎల్లో మిర్చికి రూ.19 వేలు, టమాటా మిర్చికి రూ.31,0111, సింగిల్ పట్టి రూ.31 వేల ధర వచ్చినట్లు వ్యాపారులు చెప్పారు. గమనిక: రేపటి నుంచి మార్కెట్‌కు వరుసగా ఐదు రోజుల సెలవులు.

News February 25, 2025

JAN-2025లో మోస్ట్ విజిటెడ్ వెబ్‌సైట్స్ ఇవే

image

1. గూగుల్ – 9.6 బిలియన్
2. యూట్యూబ్ – 5.1B
3. ఇన్‌స్టాగ్రామ్ – 919మిలియన్లు
4. ఫేస్‌బుక్ – 681M
5. వాట్సాప్ – 511M
6. chatgpt – 452M
7. అమెజాన్ – 388M
8. Bing – 294M
9. వికీపీడియా – 279M

News February 25, 2025

వీసీలకు బెదిరింపులంటూ వైసీపీ ‘ట్రూత్ బాంబ్’ పోస్ట్

image

AP: వీసీలను బెదిరించి రాజీనామా చేయించారని మండలిలో YCP నేతలు ఆరోపించారు. ఆధారాలుంటే చూపాలని మంత్రి లోకేశ్ సవాల్ విసరగా YCP స్పందించింది. ఛైర్మన్ మౌఖికంగా ఆదేశించడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు సింహపురి వర్సిటీ VC సుందరవల్లి రాసిన లేఖను Xలో పోస్టు చేసింది. ‘ఇదిగో ఆధారాలు బయటపెట్టాం. నిజాయితీ ఉంటే VCల రిజైన్‌పై న్యాయబద్ధ విచారణ చేయించాలి. లేదంటే లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది.

error: Content is protected !!