News July 18, 2024
బాలిక మృతదేహాన్ని పరిశీలించిన తిరుపతి ఎస్పీ

దొరవారిసత్రం మండలం నెలబల్లి అడవిలో ఇవాళ దారుణ హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సందర్శించారు. పోస్టు మార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించిన మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసన్ రెడ్డి, సీఐలు జగన్మోహన్, శ్రీనివాసులు ఉన్నారు.
Similar News
News February 17, 2026
నెల్లూరు మేయర్ పదవీపై గరం గరం..!

నెల్లూరు నగర మేయర్ పదవి ఎంపిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మేయర్ స్రవంతికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారమే సీటు భర్తీ చేయాలని ఆమె భర్త ఆధ్వర్యంలో గిరిజన నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతుండగా, ఎన్నిక ఆలస్యంపై స్రవంతి వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. మాజీ మేయర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
News February 17, 2026
నెల్లూరు మేయర్ పదవీపై గరం గరం..!

నెల్లూరు నగర మేయర్ పదవి ఎంపిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మేయర్ స్రవంతికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారమే సీటు భర్తీ చేయాలని ఆమె భర్త ఆధ్వర్యంలో గిరిజన నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతుండగా, ఎన్నిక ఆలస్యంపై స్రవంతి వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. మాజీ మేయర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
News February 17, 2026
నెల్లూరు మేయర్ పదవీపై గరం గరం..!

నెల్లూరు నగర మేయర్ పదవి ఎంపిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మేయర్ స్రవంతికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారమే సీటు భర్తీ చేయాలని ఆమె భర్త ఆధ్వర్యంలో గిరిజన నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతుండగా, ఎన్నిక ఆలస్యంపై స్రవంతి వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. మాజీ మేయర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.


