News April 8, 2025
బెల్లంపల్లి: ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టిన ఇద్దరిపై కేసు

బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేపడుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు 1టౌన్ SHOదేవయ్య తెలిపారు. SHO మాట్లాడుతూ..సర్వే నం.170PP ఆక్రమించి ఇల్లు కడుతున్న SK.మహబూబ్ బీ, అమానుల్లా ఖాన్ అనే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేశామని SHOపేర్కొన్నారు.
Similar News
News December 29, 2025
భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్పై పాక్ నిషేధం

భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్పుత్పై పాకిస్థాన్ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై అత్యవసరంగా సమావేశమైన పాక్ కబడ్డీ సమాఖ్య అతడిపై నిరవధికంగా నిషేధం విధించింది. తమ నుంచి NOC లెటర్ తీసుకోలేదని, ఎవరి అనుమతీ అడగకుండా టోర్నమెంట్లో పాల్గొన్నాడని చెప్పింది. కాగా బహ్రెయిన్లో జరిగిన ఓ <<18606414>>టోర్నీలో<<>> ఇండియన్ జెర్సీ, జెండాతో ఉబైదుల్లా కనిపించడం వివాదాస్పదమైంది.
News December 29, 2025
పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచే పశుగ్రాసాలివి

పాడి పశువుల పోషణలో, పాల ఉత్పత్తిలో పచ్చి పశుగ్రాసానిది కీలక పాత్ర. అధిక పోషకాలు, మాంసకృత్తులతో కూడిన గడ్డి వల్ల జీవాల్లో వ్యాధి నిరోధకశక్తి, పాల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే దాణాతో పాటు ఎండు, పచ్చి గడ్డిని పశువులకు అందించాలి. పాడి పోషణలో ప్రసిద్ధి చెందిన 4G బుల్లెట్ సూపర్ నేపియర్, సూపర్ నేపియర్, హెడ్జ్ లూసర్న్, జూరీ గడ్డిని ఎలా పెంచాలి? వీటితో లాభమేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 29, 2025
రైలు అగ్ని ప్రమాదంలో ఒకరు మృతిచెందడం బాధాకరం: హోంమంత్రి

ఎలమంచిలి వద్ద ఎర్నాకులం ట్రైన్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మృతిచెందడం బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆమె అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతులు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.


