News January 22, 2026

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ మార్కెట్ రోడ్డులో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు సాగే ఈ వేడుకలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, కళ్యాణ మండపం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 2, 2026

జమ్మికుంట: మొదలైన బుజ్జగింపులు.. లేదంటే బేరసారాలు!

image

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన రెబెల్ అభ్యర్థులను తప్పుకోవాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బుజ్జగిస్తున్నాయి. 30 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 55, బీజేపీ నుంచి 48, బీఆర్ఎస్ నుంచి 41 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అదనంగా ఉన్న అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు బలంగా సాగుతున్నాయి. బుజ్జగింపులకు లొంగని వారితో నేతలు బేరసారాలు ప్రారంభించారు.

News February 2, 2026

హుజురాబాద్: మొదలైన బుజ్జగింపులు.. లేదంటే బేరసారాలు!

image

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన రెబెల్ అభ్యర్థులను తప్పుకోవాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బుజ్జగిస్తున్నాయి. 30 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 53, బీజేపీ నుంచి 48, బీఆర్ఎస్ నుంచి 39 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అదనంగా ఉన్న అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు బలంగా సాగుతున్నాయి. బుజ్జగింపులకు లొంగని వారితో నేతలు బేరసారాలు ప్రారంభించారు.

News February 2, 2026

హుజురాబాద్: మొదలైన బుజ్జగింపులు.. లేదంటే బేరసారాలు!

image

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన రెబెల్ అభ్యర్థులను తప్పుకోవాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బుజ్జగిస్తున్నాయి. 30 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 53, బీజేపీ నుంచి 48, బీఆర్ఎస్ నుంచి 39 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అదనంగా ఉన్న అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు బలంగా సాగుతున్నాయి. బుజ్జగింపులకు లొంగని వారితో నేతలు బేరసారాలు ప్రారంభించారు.