News May 11, 2024
బ్రాహ్మణపల్లి ప్రత్యేకత ఇదే.. .

మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి పోలింగ్ కేంద్రానికి ప్రత్యేకత ఉంది. ఈ పోలింగ్ కేంద్రంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఆత్మకూరు, ఉదయగిరి వైసీపీ అభ్యర్థులుగా బరిలో ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు కూడా బ్రాహ్మణపల్లిలోనే ఓటు వేయనున్నారు.
Similar News
News February 20, 2026
నెల్లూరు: ఉపవాస వేళల్లో మార్పులు

నెల్లూరు జిల్లాలో గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఉపవాస దీక్షల్లో శుక్రవారం నుంచి మూడు రోజులు సహారి, ఇఫ్తార్ వేళలు మారనున్నాయి. శుక్ర, శని, ఆదివారాలలో సహరి ఉదయం 5:16 లోపు ముగించాలి. సాయంత్రం ఇఫ్తార్ 6:17 ఉపవాస దీక్షను విరిమించే సమయంగా ఉంది. మార్పులను ముస్లిం సోదరులు తప్పనిసరిగా పాటించాలని మత పెద్దలు చెబుతున్నారు.
News February 20, 2026
నెల్లూరు: ఉపవాస వేళల్లో మార్పులు

నెల్లూరు జిల్లాలో గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఉపవాస దీక్షల్లో శుక్రవారం నుంచి మూడు రోజులు సహారి, ఇఫ్తార్ వేళలు మారనున్నాయి. శుక్ర, శని, ఆదివారాలలో సహరి ఉదయం 5:16 లోపు ముగించాలి. సాయంత్రం ఇఫ్తార్ 6:17 ఉపవాస దీక్షను విరిమించే సమయంగా ఉంది. మార్పులను ముస్లిం సోదరులు తప్పనిసరిగా పాటించాలని మత పెద్దలు చెబుతున్నారు.
News February 20, 2026
నెల్లూరు: ఉపవాస వేళల్లో మార్పులు

నెల్లూరు జిల్లాలో గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఉపవాస దీక్షల్లో శుక్రవారం నుంచి మూడు రోజులు సహారి, ఇఫ్తార్ వేళలు మారనున్నాయి. శుక్ర, శని, ఆదివారాలలో సహరి ఉదయం 5:16 లోపు ముగించాలి. సాయంత్రం ఇఫ్తార్ 6:17 ఉపవాస దీక్షను విరిమించే సమయంగా ఉంది. మార్పులను ముస్లిం సోదరులు తప్పనిసరిగా పాటించాలని మత పెద్దలు చెబుతున్నారు.


