News October 7, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓జూలూరుపాడు: భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్య
✓ఏసీపీ విష్ణుమూర్తి మృతికి ప్రముఖుల నివాళి
✓చీఫ్ జస్టిస్ పై దాడిని ఖండిస్తూ జిల్లా వ్యాప్త నిరసనలు
✓జిల్లా వ్యాప్తంగా కొమరం భీం వర్ధంతి కార్యక్రమం
✓ఇసుక లారీని సీజ్ చేసిన ములకలపల్లి పోలీసులు
✓కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ
✓సుజాతనగర్ స్థానిక ఎన్నికల్లో సీపీఎం పోటీ
✓’రామవరం గురుకులానికి వెలుగులు నింపండి’
Similar News
News October 8, 2025
ఇంద్రకీలాద్రి ఆలయానికి రూ.10.30కోట్ల ఆదాయం

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయానికి దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 11 రోజుల్లో రూ.10.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది రూ.9.32 కోట్లు రాగా, ఈసారి రూ.కోటి పెరిగింది. అంతే కాకుండా 387 గ్రాముల బంగారం, 19 కేజీల 450 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి హుండీ కానుకగా సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
News October 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 8, 2025
స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులుంటే సవరణ చేసుకోవచ్చు: జేసీ

కొత్తగా వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులుంటే సవరణ చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సమీప గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు వెళ్లి ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల చివరి వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. స్వయంగా బయోమెట్రిక్ ద్వారా దరఖాస్తుదారులు ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.