News December 19, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ మణుగూరు: ఆదివాసీలను ఆదుకుంటాం: ఎమ్మెల్సీ కవిత
✓ భద్రాచలంలో రేపటి నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
✓ కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు జిల్లాలో ప్రత్యేక సర్వే
✓ గుండాల: గ్రూప్ 3లో సత్తా చాటిన రాకేష్
✓ ముక్కోటి వేడుకకు ముస్తాబైన పర్ణశాల
✓ చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికీ 6 నెలల జైలు శిక్ష
✓ అశ్వాపురం: డివైడర్ను ఢీ కొట్టిన లారీ
✓ భద్రాద్రి జిల్లా వైద్య విధాన పరిషత్ సేవలు కొనియాడిన మంత్రి
Similar News
News December 20, 2025
నేషనల్ ఫుట్బాల్ టోర్నీకి నిజామాబాద్ జిల్లా క్రీడాకారుణులు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నీకి NZB జిల్లా క్రీడాకారుణులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన హరిణి యాదవ్, పూర్విక U-14 విభాగంలో, జాహ్నవి యాదవ్, సాయి సమీక్ష U-17 విభాగంలో ఎంపికయ్యారు. U-14 విభాగంలో ఎంపికైన వారు కాశ్మీర్లో, U-17 విభాగంలో ఎంపికైన వారు కేరళలో జరిగే జాతీయ స్థాయి టోర్నీలో పాల్గొంటారు.
News December 20, 2025
బాపట్ల: అమ్మ కష్టం ఫలించింది.. SIగా కొడుకు బాధ్యతలు

జె.పంగులూరుకు చెందిన పవన్కుమార్ మాచవరం పోలీస్ స్టేషన్లో శుక్రవారం SIగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి పదేళ్ల కిందట చనిపోయారు. తల్లి సునీత కూలి పనులు చేస్తూ చదివించి కొడుకును ఉన్నత స్థాయికి చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగి అనే పదం కలగా మిగిలిన ఆ కుటుంబంలోనే తొలి ప్రభుత్వ ఉద్యోగిగా SI పోస్టు సాధించి అమ్మ కష్టాన్ని తీర్చారు. అమ్మ కష్టం ఫలించి కొడుకు SIగా బాధ్యతలు స్వీకరించారని స్థానికులు కొనియాడారు.
News December 20, 2025
బాపట్ల: అమ్మ కష్టం ఫలించింది.. SIగా కొడుకు బాధ్యతలు

జె.పంగులూరుకు చెందిన పవన్కుమార్ మాచవరం పోలీస్ స్టేషన్లో శుక్రవారం SIగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి పదేళ్ల కిందట చనిపోయారు. తల్లి సునీత కూలి పనులు చేస్తూ చదివించి కొడుకును ఉన్నత స్థాయికి చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగి అనే పదం కలగా మిగిలిన ఆ కుటుంబంలోనే తొలి ప్రభుత్వ ఉద్యోగిగా SI పోస్టు సాధించి అమ్మ కష్టాన్ని తీర్చారు. అమ్మ కష్టం ఫలించి కొడుకు SIగా బాధ్యతలు స్వీకరించారని స్థానికులు కొనియాడారు.


