News March 26, 2025

భద్రాద్రి: మహిళా రైతు ఆలోచన అదుర్స్!

image

ఇప్పటి వరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. కానీ అశ్వాపురం మండలం మల్లెలమడుగు వ్యవసాయ పొలంలో దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు మహిళా రైతు పడిదం వరలక్ష్మి ఈ నిఘా నేత్రాన్ని అమర్చారు. పొలంలో కూరగాయలు, విద్యుత్ మోటర్ చోరీకి గురికాకుండా సోలార్‌ కెమెరా ఏర్పాటు చేసినట్లు మహిళా రైతు తెలిపారు. ఈ వినూత్న ఆలోచనను చూసి పలువురు అభినందించారు.

Similar News

News September 15, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్
> రాష్ట్రీయ పోషణ్ మహ్ 2005 విజయవంతం చేయాలి: కలెక్టర్
> చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
> జిల్లా వ్యాప్తంగా విహెచ్పిఎస్ నేతల ధర్నా
> వాడి వేడిగా కొనసాగిన తాటికొండ రాజయ్య పాదయాత్ర
> చెక్కులను పంపిణీ చేసిన MLA యశస్విని రెడ్డి
> దిక్సూచి కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్
> పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట

News September 15, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ
☞ కృష్ణా జిల్లా కొత్త ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణాలో13 మంది ఎంపీడీవోలకి పదోన్నతి
☞ కృష్ణాలో ఇంటి స్థలాల కోసం 19,382 దరఖాస్తులు
☞ వాట్సాప్‌లో కనకదుర్గమ్మ అర్జిత సేవ టికెట్లు
☞ కురుమద్దాలి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం.. నలుగురికి గాయాలు

News September 15, 2025

NRPT: ‘ANMలను NCD ఆన్‌లైన్ ప్రోగ్రామ్ నుంచి తొలగించాలి’

image

ఎన్‌సీడీ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ నుంచి ఏఎన్ఎం (ANM)లను తొలగించాలని కోరుతూ సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు ఏఎన్‌ఎంలు వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జోషి మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ప్రోగ్రామ్ వల్ల ఏఎన్‌ఎంలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోజుకు 12 గంటల సమయం దీనికే సరిపోతోందని తెలిపారు. దీనివల్ల ఒత్తిడికి గురై అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు.