News January 12, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,690 పెరిగి రూ.1,42,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,550 ఎగబాకి రూ.1,30,300 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.12వేలు పెరిగి రూ.2,87,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి

Similar News

News February 25, 2026

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి: కలెక్టర్

image

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ (జేజేఎం) ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టి త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేలా చూసి ప‌థ‌కం ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా కృషి చేయాల‌ని కలెక్టర్ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా జ‌ల‌, పారిశుద్ధ్య మిషన్ స‌మావేశం నిర్వహించారు. నీటి నాణ్యత, పర్యవేక్షణ, నిఘా త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు. 100 శాతం క‌నెక్ష‌న్లు క‌ల్పించేందుకు డీపీఓకు ఆదేశాలిచ్చారు.

News February 25, 2026

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి: కలెక్టర్

image

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ (జేజేఎం) ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టి త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేలా చూసి ప‌థ‌కం ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా కృషి చేయాల‌ని కలెక్టర్ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా జ‌ల‌, పారిశుద్ధ్య మిషన్ స‌మావేశం నిర్వహించారు. నీటి నాణ్యత, పర్యవేక్షణ, నిఘా త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు. 100 శాతం క‌నెక్ష‌న్లు క‌ల్పించేందుకు డీపీఓకు ఆదేశాలిచ్చారు.

News February 25, 2026

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి: కలెక్టర్

image

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ (జేజేఎం) ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టి త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేలా చూసి ప‌థ‌కం ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా కృషి చేయాల‌ని కలెక్టర్ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా జ‌ల‌, పారిశుద్ధ్య మిషన్ స‌మావేశం నిర్వహించారు. నీటి నాణ్యత, పర్యవేక్షణ, నిఘా త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు. 100 శాతం క‌నెక్ష‌న్లు క‌ల్పించేందుకు డీపీఓకు ఆదేశాలిచ్చారు.