News February 12, 2026
భీమవరంలో అన్న క్యాంటీన్ని పరిశీలించిన జేసీ

భీమవరం పాత బస్టాండ్ వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను గురువారం జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలకు రూ.5లకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్యాంటీన్లోని భోజన పంపిణీ, తాగునీరు, సర్వింగ్ ప్రాంతాలను పరిశీలించిన ఆయన.. వాష్ ఏరియాను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు.
Similar News
News February 14, 2026
గడువులోగా ‘స్వమిత్వ’ సర్వే పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో రెండో విడత ‘స్వమిత్వ’ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 197 గ్రామాలకు గాను ప్రస్తుతం చివరి దశలో ఉన్న 54 గ్రామాల్లో సర్వేను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 14, 2026
గడువులోగా ‘స్వమిత్వ’ సర్వే పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో రెండో విడత ‘స్వమిత్వ’ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 197 గ్రామాలకు గాను ప్రస్తుతం చివరి దశలో ఉన్న 54 గ్రామాల్లో సర్వేను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 14, 2026
గడువులోగా ‘స్వమిత్వ’ సర్వే పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో రెండో విడత ‘స్వమిత్వ’ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 197 గ్రామాలకు గాను ప్రస్తుతం చివరి దశలో ఉన్న 54 గ్రామాల్లో సర్వేను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


