News December 15, 2025
భూపాలపల్లి: పాలకవర్గాలపై కోటి ఆశలు!

జిల్లాలో 248 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ నెల 17వ తేదీతో కొత్త సర్పంచులు ఎన్నిక పూర్తవుతుంది. 20వ తేదీ నుండి కొత్త పాలకవర్గం రానుంది. పాలకవర్గాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని నమ్మకంతో ప్రజలు ఉన్నారు కొత్తగా బాధ్యతలు చేపట్టే పాలకవర్గాలు పల్లెల్లో అభివృద్ధిపై దృష్టి సారించి ప్రజల మెప్పు పొందే విధంగా పని చేయాలి.
Similar News
News December 17, 2025
NZB: 9 గంటల వరకు 23.35 శాతం పోలింగ్

తుది దశ GP ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 12 మండలాల్లోని 165 GPల్లో 146 SPలకు, 1130 WM లకు నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
* ఆలూర్ మండలంలో 25.63%,
*ఆర్మూర్ – 26.32%
*బాల్కొండ – 23.04%
*భీంగల్ -24.92%
* డొంకేశ్వర్ – 20.58%
*కమ్మర్పల్లి – 22.12%
* మెండోరా –28.11%
* మోర్తాడ్ – 21.46%
*ముప్కాల్ – 21.06 %
*నందిపేట్ -24.34 %
*వేల్పూర్ – 17.66 %
*ఏర్గట్ల -24.82 %
పోలింగ్ నమోదైనట్లు చెప్పారు.
News December 17, 2025
భూపాలపల్లి జిల్లాలో 26.11 శాతం పోలింగ్ నమోదు

భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 26.11 శాతం నమోదైనట్లు డీపీవో శ్రీలత తెలిపారు. కాటారంలో 25.70 శాతం, మహాదేవపూర్-27.23, మహా ముత్తారం – 26.46, మలహర్ – 25.19 శాతం నమోదైనట్టు పేర్కొన్నారు. జిల్లాలో మంది 25,605 హక్కు వినియోగించుకున్నారు. నాలుగు మండలాల్లో 98,052 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 17, 2025
సిద్దిపేట జిల్లాలో 9AM@ 24.35% పోలింగ్

సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 24.35% నమోదైంది. అక్కన్నపేట-29.04%, చేర్యాల-24.05%, ధూల్మిట్ట-23.23%, హుస్నాబాద్-19.59%, కోహెడ-21.79%, కొమురవెల్లి-28.66%, కొండపాక-25.12%, కుకునూరుపల్లి-30.33%, మద్దూరు-17.02% పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.


