News October 11, 2025

మహిళా రైతు నాగేంద్రమ్మను సత్కరించిన కలెక్టర్, ఎమ్మెల్యేలు

image

ప్రకృతి వ్యవసాయ సాగులో ఆదర్శంగా నిలిచిన మహిళా రైతు నెట్టెం నాగేంద్రమ్మను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, ముఖ్య అధికారులు కలిసి సత్కరించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ధన, ధాన్య యోగం కార్యక్రమం ప్రారంభం అనంతరం ఆమెను సత్కరించారు. ప్రతి ఒక్కరు ముగ్గు చూపే విధంగా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News October 12, 2025

ప్రతి కుటుంబానికి మెరుగైన జీవనోపాధే లక్ష్యం: చంద్రబాబు

image

AP: ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం, జీవనోపాధి కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామని CM CBN తెలిపారు. NLRలో స్మార్ట్ స్ట్రీట్‌ను వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ‘రూ.7కోట్లతో ఈ దుకాణాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ దుకాణాలు పొంది 120మంది ఎంట్రప్రెన్యూర్‌లయ్యారు. మహిళలు, దివ్యాంగులు, వెనకబడిన వర్గాలకు వీటిని కేటాయించాం. ప్రతి ఇంటా చిరు వ్యాపారమో, చిరు పరిశ్రమనో స్థాపించేలా చూస్తున్నాం’ అని వివరించారు.

News October 12, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➸టెక్కలి: ప్రభుత్వ వైఫల్యాలు కోటి సంతకాలతో ప్రజలకు తెలియాలి
➸శ్రీకాకుళం: స్టేడియం నిర్మాణం పూర్తి అయ్యేదెప్పుడో ?
➸సత్యవరంలో తాగునీటికి ఇక్కట్లు.. ఐదు రోజులగా పాట్లు
➸శ్రీకాకుళం: తిలక్ నగర్‌లో చోరీ.. బంగారు ఆభరణాల అపహరణ
➸జలుమూరు: కారును తగలబెట్టిన గుర్తుతెలియని దుండగులు
➸సంతబొమ్మాళి: ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్
➸కంచిలి: ‘వయో పరిమితి 60నుంచి 62ఏళ్లకు పెంచాలి

News October 12, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ దువ్వాడ దొంగతనం కేసును చేధించిన పోలీసులు
➤ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మేయర్
➤ కోటి సంతకాల ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరించిన కె.కె.రాజు
➤ రేపు విశాఖ రానున్న మంత్రి నారా లోకేశ్
➤ పీఎంపాలెంలో వివాహిత సూసైడ్
➤ కేజీహెచ్ నుంచి ఆరుగురు విద్యార్థులు డిశ్చార్జ్
➤ యాంటీ డ్రగ్ గ్లో థిమ్ పార్క్ ప్రారంభం
➤ విశాఖలో విజయవాడ రౌడీ షీటర్ హత్య