News February 26, 2026
మార్చి 1న అమరావతిలో పర్యటించనున్న CJI జస్టిస్

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్చి 1న అమరావతిలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు CJI అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. AP జ్యుడిషియల్ అకాడమీ భవనం, AP హైకోర్టు అతిథి గృహాల శంకుస్థాపన, న్యాయమూర్తుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో CJI పాల్గొననున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది.
Similar News
News March 11, 2026
NTR: PG విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో పీజీ విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నానో టెక్నాలజీ మినహా మిగతా కోర్సుల పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1లోపు రూ.100 ఫైన్తో 2లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.
News March 11, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 11, 2026
మహబూబాబాద్: 10 రోజుల్లో 24 మంది మృతి!

గడ్డి మందు ప్రాణాలు తీస్తోంది. ఒకపక్క బ్యాన్ చేయాలని గొడవలు చేస్తుండగా, మరోపక్క ఆ మందు తాగి ఉసురు తీసుకుంటున్నారు. మహబూబాబాద్(D) కొత్తగూడ(M)లో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. మార్చి 1 నుంచి 10 వరకు కేవలం 10 రోజుల్లోనే మండల వ్యాప్తంగా 24 మంది మరణించినట్లు సమాచారం. 11 మంది గడ్డిమందు తాగి సూసైడ్ చేసుకోగా, మరో 13 మంది సాధారణ కారణాలతో మరణించినట్లు తెలుస్తోంది. వరుస సంతాప ఫ్లెక్సీలతో ప్రజలు భయపడుతున్నారు.


