News February 18, 2025

ములుగు: ‘ఎస్సై వేధిస్తున్నాడు.. ఆత్మహత్యకు అనుమతించండి’

image

ములుగు జిల్లాకు చెందిన ఓ ఎస్సై, అతడి కుటుంబీకులు వేధింపులకు గురిచేస్తున్నారని, ఆత్మహత్యకు అనుమతించాలని మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన- ప్రతాప్ రెడ్డి దంపతులు భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.దంపతులకు గ్రామంలో ఉన్న 12 ఎకరాల భూమికి చెందిన బండ్ల బాటను ఎస్సై, అతడి కుటుంబీకులు 2022 మే 15న దున్ని వారి భూమిలో కలుపుకొన్నారన్నారు. కేసులు పెట్టి ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు.

Similar News

News March 13, 2025

కృష్ణాజిల్లా TODAY TOP NEWS 

image

* మచిలీపట్నంలో ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి ఏడేళ్లు జైలు
* కృష్ణాజిల్లాలో ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్.. విద్యార్థుల జోష్‌
* మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.7.63లక్షలు
* వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ 17కి వాయిదా
* తాడేపల్లిలో జగన్‌ని కలిసి కృష్ణాజిల్లా వైసీపీ నేతలు
* కృష్ణా జిల్లాలో 145 పరీక్షా కేంద్రాలు: Way2Newsతో- DEO
* GDV: రైలులో నుంచి జారిపడి మహిళ మృతి

News March 13, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ అహోబిలంలో కన్నుల పండుగగా రథోత్సవం
☞ ఆళ్లగడ్డలో Way Newsతో ఇంటర్ విద్యార్థులు
☞ తమ్మరాజుపల్లె ఘాట్ లో బొలెరో తో ఢీ.. చోరీ
☞ కంపమల్లలో YCP నేతపై హత్యాయత్నం
☞ లోకేశ్వర్ రెడ్డిపై దాడి TDP పనే: YCP
☞ పవన్ కళ్యాణ్ రాజీనామా చెయ్యాలి: భూమా కిశోర్ రెడ్డి
☞ ఈసారి TDP వాళ్లు ఓట్లు అడిగితే..: బైరెడ్డి
☞ ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
☞ మంత్రి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు: పాణ్యం MLA

News March 13, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

➤ మంత్రాలయంలో ఆకట్టుకున్న భారీ రంగోలి
➤ రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్
➤ హౌసింగ్ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం: కలెక్టర్
➤ రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కు భూమిపూజ
➤ ఆదోని నియోజకవర్గ సమస్యలపై MLA పార్థసారథి అసెంబ్లీలో గళం 
➤ వైసీపీపై అసెంబ్లీలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి తీవ్ర విమర్శలు

error: Content is protected !!