News December 8, 2024

మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలతో ఒరిగిందేమీ లేదు: రాచమల్లు

image

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలతో విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. అమ్మబడి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని, నాడు-నేడు పనులను నిలిపేశారన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తగ్గిపోతోందని పేర్కొన్నారు.

Similar News

News December 25, 2025

మాజీ మంత్రి బిజీ వేముల వీరారెడ్డి వర్ధంతి నేడు.!

image

బద్వేల్ మండలంలోని చెన్నకేశం పల్లె అనే గ్రామంలో జన్మించిన బిజీ వేముల వీరారెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి క్యాబినెట్ మంత్రి స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన కడప జిల్లా టీడీపీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించాడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా తన సేవలు అందించి బద్వేల్ ప్రాంత రైతాంగానికి వరప్రసాదమైన తెలుగు గంగ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశాడు. ఇప్పటికి ఆయన మరణించి 25 సంవత్సరాలు అవుతోంది.

News December 25, 2025

మాజీ మంత్రి బిజీ వేముల వీరారెడ్డి వర్ధంతి నేడు.!

image

బద్వేల్ మండలంలోని చెన్నకేశం పల్లె అనే గ్రామంలో జన్మించిన బిజీ వేముల వీరారెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి క్యాబినెట్ మంత్రి స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన కడప జిల్లా టీడీపీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించాడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా తన సేవలు అందించి బద్వేల్ ప్రాంత రైతాంగానికి వరప్రసాదమైన తెలుగు గంగ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశాడు. ఇప్పటికి ఆయన మరణించి 25 సంవత్సరాలు అవుతోంది.

News December 25, 2025

మాజీ మంత్రి బిజీ వేముల వీరారెడ్డి వర్ధంతి నేడు.!

image

బద్వేల్ మండలంలోని చెన్నకేశం పల్లె అనే గ్రామంలో జన్మించిన బిజీ వేముల వీరారెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి క్యాబినెట్ మంత్రి స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన కడప జిల్లా టీడీపీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించాడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా తన సేవలు అందించి బద్వేల్ ప్రాంత రైతాంగానికి వరప్రసాదమైన తెలుగు గంగ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశాడు. ఇప్పటికి ఆయన మరణించి 25 సంవత్సరాలు అవుతోంది.