News March 31, 2026

మైదుకూరు: రెండు నెలల పసి బాలుడిని అమ్ముకున్న తండ్రి

image

మైదుకూరు-ప్రొద్దుటూరు రోడ్డులోని రెవెన్యూ కాలనీలో బాల కుమార్, లక్ష్మీనారాయణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. 3వ కుమారునికి 2 నెలలు మాత్రమే. ముగ్గురు పిల్లలు కావడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానని తన భార్యను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి బాలుడిని అమ్మేశాడు. రూ.50 వేలకు కుమారుడిని అమ్మినట్లు తల్లి నారాయణమ్మ ICDS అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారిస్తున్నారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.