News April 20, 2024
మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

విజయనగరం జిల్లాలో ఆదివారం జరగనున్న 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 14 సెంటర్లలో 3,669 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. ఉదయం 10గం నుంచి 12 వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రనికి 30 నిమిషాల ముందే చేరుకోవాల్సి ఉందని తెలిపారు. https://cse.ap.gov.in/లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
Similar News
News April 8, 2026
డ్రోన్ సాయంతో 121 మంది అరెస్ట్: SP

జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్లను వినియోగిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. శివారు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెట్టి ఈవ్ టీజింగ్, ఓపెన్ డ్రింకింగ్, పేకాటలను అరికడుతున్నట్లు చెప్పారు. గత 6 నెలల్లో డ్రోన్ల సాయంతో ఓపెన్ డ్రింకింగ్ చేసిన 180 మంది, పేకాట-కోడిపందాల్లో పాల్గొన్న 51 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పండగలు, జాతర్లలో నిఘా పెట్టేందుకు డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
News April 8, 2026
డ్రోన్ సాయంతో 121 మంది అరెస్ట్: SP

జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్లను వినియోగిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. శివారు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెట్టి ఈవ్ టీజింగ్, ఓపెన్ డ్రింకింగ్, పేకాటలను అరికడుతున్నట్లు చెప్పారు. గత 6 నెలల్లో డ్రోన్ల సాయంతో ఓపెన్ డ్రింకింగ్ చేసిన 180 మంది, పేకాట-కోడిపందాల్లో పాల్గొన్న 51 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పండగలు, జాతర్లలో నిఘా పెట్టేందుకు డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
News April 8, 2026
డ్రోన్ సాయంతో 121 మంది అరెస్ట్: SP

జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్లను వినియోగిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. శివారు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెట్టి ఈవ్ టీజింగ్, ఓపెన్ డ్రింకింగ్, పేకాటలను అరికడుతున్నట్లు చెప్పారు. గత 6 నెలల్లో డ్రోన్ల సాయంతో ఓపెన్ డ్రింకింగ్ చేసిన 180 మంది, పేకాట-కోడిపందాల్లో పాల్గొన్న 51 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పండగలు, జాతర్లలో నిఘా పెట్టేందుకు డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.


