News November 28, 2025
రంగాపూర్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మిడిదొడ్డి రమేష్ అనే వ్యక్తి మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Similar News
News November 28, 2025
కరీంనగర్: నేటి నుంచి వ్యాసెక్టమీ క్యాంపులు

కరీంనగర్ జిల్లాలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు వ్యాసెక్టమీ ఆపరేషన్ల క్యాంపు నిర్వహించబడుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి, జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో పురుషులకు కోత కుట్టులేని వ్యాసెక్టమీ కుటుంబ నియంత్రణ చేయబడును. అర్హులైన దంపతుల నుంచి పురుషులందరూ ముందుకు వచ్చి కుటుంబ నియంత్రణను సద్వినియోగం చేసుకోవాలేదన్నారు.
News November 28, 2025
కరీంనగర్: నేటి నుంచి వ్యాసెక్టమీ క్యాంపులు

కరీంనగర్ జిల్లాలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు వ్యాసెక్టమీ ఆపరేషన్ల క్యాంపు నిర్వహించబడుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి, జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో పురుషులకు కోత కుట్టులేని వ్యాసెక్టమీ కుటుంబ నియంత్రణ చేయబడును. అర్హులైన దంపతుల నుంచి పురుషులందరూ ముందుకు వచ్చి కుటుంబ నియంత్రణను సద్వినియోగం చేసుకోవాలేదన్నారు.
News November 28, 2025
కరీంనగర్: నేటి నుంచి వ్యాసెక్టమీ క్యాంపులు

కరీంనగర్ జిల్లాలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు వ్యాసెక్టమీ ఆపరేషన్ల క్యాంపు నిర్వహించబడుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి, జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో పురుషులకు కోత కుట్టులేని వ్యాసెక్టమీ కుటుంబ నియంత్రణ చేయబడును. అర్హులైన దంపతుల నుంచి పురుషులందరూ ముందుకు వచ్చి కుటుంబ నియంత్రణను సద్వినియోగం చేసుకోవాలేదన్నారు.


