News January 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పది మండలాలలో కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. గంభీరావుపేట 12.8, రుద్రంగి 13.8, తంగళ్ళపల్లి 13.9, వీర్నపల్లి 14.1, కోనరావుపేట 14.2, వేములవాడ రూరల్ 14.3, బోయిన్పల్లి 14.4, చందుర్తి 14.6, కొనరావుపేట 14.7, ముస్తాబాద్ 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయయ్యాని వాతావరణశాఖ తెలిపింది.
Similar News
News December 25, 2025
NGKL: షెడ్యూల్ తెగల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి

జిల్లాలోని షెడ్యూల్ తెగల విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎస్టి ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో ఐదో తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న ఎస్టీ విద్యార్థులు, 9వ,10వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News December 25, 2025
TRAIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News December 25, 2025
నల్గొండ: ‘యాప్లో ఒక్క యూరియా బస్తా కూడా లేదు’

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లో నల్గొండ జిల్లా నిడమానూరు మండలం పరిధిలో ఒక్క యూరియా బస్తా కూడా చూపించడం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించాలని, తమకు బుకింగ్ ఎలా చేసుకోవాలనేది తెలియడం లేదని వాపోయారు. జిల్లాలో స్టాక్ అందుబాటులో ఉందంటున్నారు కానీ ఏ సెంటర్లో స్టాక్ ఉందో కనిపించడం లేదన్నారు. కౌలు రైతులకు కూడా బుకింగ్ ఇబ్బందిగా ఉందన్నారు.


