News September 2, 2025

రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా : ఎస్పీ

image

జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విధులలో భాగంగా నేర నియంత్రణ చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ తెలిపారు. ఆగస్టు నెల గణాంకాల ప్రగతికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. నెల రోజులు పోలీస్ సిబ్బంది నిర్వహించిన నిఘాలో 1260 మంది అనుమానిత వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 65.600 KGల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News September 3, 2025

TODAY HEADLINES

image

* తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు: రేవంత్
* టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ: చంద్రబాబు
* రైతులను చంద్రబాబు గాలికొదిలేశారు: జగన్
* క్రీడాకారుల కోసం ప్రత్యేక సిలబస్: లోకేశ్
* BRS నుంచి కవిత సస్పెండ్
* సీబీఐకి సుగాలి ప్రీతి కేసు
* భారీగా పెరిగిన బంగారం ధరలు

News September 3, 2025

HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

image

✓ పరకాల రక్తపుటేరుకు 78 ఏళ్లు!
✓ JN: మైనర్లకు వాహనం ఇస్తే లక్ష రూపాయల జరిమానా
✓ కాజీపేట: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
✓ HNK: గంజాయి పట్టుకున్న పోలీసులకు రివార్డులు
✓ ఆఫర్ల కోసం APK ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు: WGL సైబర్ పోలీస్
✓ గణేష్ మండపాల వేదికగా సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన సదస్సులు
✓ గణేష్ శోభాయాత్రలో డీజేలపై నిషేధం: ASP

News September 3, 2025

జమ్మికుంట: రైలు నుండి పడి వ్యక్తి మృతి

image

పెద్దపల్లి(D) పాలకుర్తి మం. కుక్కలగూడూర్ గ్రామానికి చెందిన సంగెం నరేష్‌(33) రైలు నుంచి కిందపడి మృతి చెందాడు. బిజిగిరి షరీఫ్ దర్గా దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో JMKT-బిజిగిరి షరీఫ్ స్టేషన్ల మధ్య ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఫోన్ ఆధారంగా కుటుంబానికి సమాచారం అందించారు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.