News February 5, 2025
రామగుండం: పదవీకాలం ముగిసింది.. ఫోన్ నంబర్లు బ్లాక్

రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో అధికారికంగా ఇచ్చిన సెల్ ఫోన్లు మూగనోము పాటిస్తున్నాయి. 50 మంది కార్పొరేటర్లు, 5 కో-ఆప్షన్ సభ్యులు పదవీకాలం ముగియడంతో సంబంధిత అధికారులు ఈ నంబర్లను బ్లాక్ చేశారు. ఇప్పటికే సెల్ ఫోన్లను ఆఫీస్కు అప్పగించాల్సి ఉండగా యథావిధిగా ఉపయోగించుకుంటున్నారు. వీటికి సంబంధించి నెల నెల బిల్లులు చెల్లిస్తూ వచ్చింది.
Similar News
News January 11, 2026
కామారెడ్డి జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సీజన్ కావడంతో డిమాండ్ ఉన్నప్పటికీ, గత వారం ధరలనే వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్ రూ. 800, చికెన్ రూ. 300 విక్రయిస్తుండగా.. లైవ్ కోడి ధర రూ. 200గా ఉంది. పండుగ సమీపిస్తుండటంతో చికెన్ సెంటర్ల వద్ద మాంసం ప్రియుల సందడి పెరిగింది.
News January 11, 2026
ఇతిహాసాలు క్విజ్ – 124

ఈరోజు ప్రశ్న: కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి సోదరుడు అయిన బలరాముడు ఎందుకు పాల్గొనలేదు? ఆయన ఆయుధం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 11, 2026
IOCLలో 501 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


