News April 2, 2025

రికార్డు సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్

image

విజయవాడ రైల్వే డివిజన్‌కు 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,386.61 కోట్ల స్థూల ఆదాయం లభించిందని డివిజన్ రైల్వే మేనేజర్(DRM) నరేంద్ర పాటిల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ఓ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక ఆదాయమన్నారు. 38.322 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.4,239.74 కోట్ల ఆదాయం డివిజన్‌కు లభించిందని DRM పేర్కొన్నారు.

Similar News

News November 4, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు
✓చేపల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు: కలెక్టర్
✓జిల్లా మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రాం
✓చర్ల: ఇసుక ర్యాంప్ ను వెంటనే ప్రారంభించాలి
✓సుజాతనగర్: అంగన్వాడీ కేంద్రాలకు పూర్వ విద్యార్థులు రూ.2 లక్షల విరాళం
✓ఆధారాలు చూపిస్తే మణుగూరు ఆఫీసును మేమే ఇచ్చేవాళ్లం: రేగా
✓టేకులపల్లి గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన ఐటీడీఏ ఏఈ

News November 4, 2025

HYD: BRS పాలనలో అవకతవకలు: మంత్రి

image

HYDలోని తెలంగాణ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ చివరికల్లా పంపిణీ పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. చేపల తినడం వల్ల ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచారం చేయాలని, గత BRS ప్రభుత్వ పాలనలో పంపిణీలో అవకతవకలు జరిగాయని, ప్రతి చెరువు వద్ద పంపిణీ వివరాల సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి, వివరాలను టి-మత్స్య యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు.

News November 4, 2025

HYD: BRS పాలనలో అవకతవకలు: మంత్రి

image

HYDలోని తెలంగాణ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ చివరికల్లా పంపిణీ పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. చేపల తినడం వల్ల ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచారం చేయాలని, గత BRS ప్రభుత్వ పాలనలో పంపిణీలో అవకతవకలు జరిగాయని, ప్రతి చెరువు వద్ద పంపిణీ వివరాల సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి, వివరాలను టి-మత్స్య యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు.