News November 7, 2025

రిజర్వ్ ఫారెస్ట్‌లో నగర వనం: డీఎఫ్‌వో

image

జాతీయ రహదారిని ఆనుకుని దివాన్ చెరువు‌లోని రిజర్వ్ ఫారెస్ట్ లో 125 ఎకరాల విస్తీర్ణంలో రూ.రెండు కోట్లు వ్యయంతో నగరవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ గౌరీ శంకర్‌తో కలిసి ఫారెస్ట్ డీఎఫ్ఓ ప్రభాకరరావు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చే పుష్కరాలు నాటికి ఇది సిద్ధమవుతుందని డీఎఫ్ఓ తెలిపారు.

Similar News

News February 11, 2026

రాజమండ్రి: స్కూల్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

image

తూ.గో జిల్లాలో స్కూల్ బస్సులను తనిఖీలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా స్కూలు పిల్లలను తరలిస్తున్న 27 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,16,030 అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించడం రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఈ నిర్లక్ష్యపు రవాణా పద్ధతుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు.

News February 11, 2026

రాజమండ్రి: స్కూల్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

image

తూ.గో జిల్లాలో స్కూల్ బస్సులను తనిఖీలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా స్కూలు పిల్లలను తరలిస్తున్న 27 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,16,030 అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించడం రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఈ నిర్లక్ష్యపు రవాణా పద్ధతుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు.

News February 11, 2026

రాజమండ్రి: స్కూల్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

image

తూ.గో జిల్లాలో స్కూల్ బస్సులను తనిఖీలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా స్కూలు పిల్లలను తరలిస్తున్న 27 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,16,030 అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించడం రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఈ నిర్లక్ష్యపు రవాణా పద్ధతుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు.