News February 25, 2025

రేపు కొమురవెల్లి మల్లన్న ‘పెద్ద పట్నం’

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్ట మైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఆలయ ఈవో కె.రామాంజనేయులు ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.  

Similar News

News October 30, 2025

కోస్గి: కల్లు సీసాలో ఎలుక కలకలం

image

క‌ల్లు తాగేందుకు వెళ్లిన ఓ మహిళకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. తాను తీసుకున్న క‌ల్లు సీసాలో చనిపోయిన క‌నిపించ‌డంతో.. షాక్‌కు గురై ఆందోళ‌న చెందింది. కోస్గి మండలం నాగుసాన్‌పల్లిలో ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన బాలమణి బుధవారం తాగి ఎందుకు దుకాణంలో కల్లు కొనుగోలు చేసి, అక్కడే తగేందుకు ప్రయత్నించగా సీసాల నుంచి కల్లు బయటకు రాలేదు. గమనించి చూడగా ఎలుక కనబడింది. అప్రమత్తమైన తోటి వారు కల్లు పారబోశారు.

News October 30, 2025

ఈ-కేవైసీ చేయకపోతే నో సబ్సిడీ!

image

వంట గ్యాస్ వినియోగదారులు ఏటా MAR 31లోపు ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత e-KYC చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. లేదంటే PM ఉజ్వల యోజన కింద సబ్సిడీ రాదని తెలిపింది. దీంతో పెట్రోలియం కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు పెట్టి ఈ-కేవైసీ చేయిస్తున్నాయి. వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా కూడా బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. కాగా కేంద్రం సబ్సిడీ కింద సిలిండరుకు రూ.40 జమ చేస్తోంది.

News October 30, 2025

బీజేపీ చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందే: మహేశ్‌గౌడ్

image

బీజేపీ చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని కలలు కన్నారు. కాంగ్రెస్‌ అన్ని వర్గాలను ఆదరించే పార్టీ.. మైనార్టీకి మంత్రి పదవి ఇస్తే తప్పేంటి? అని టీపీసీసీ చీఫ్‌ ప్రశ్నించారు. బీజేపీకి ఫ్యూచర్లో ఏ పనిలేక చివరికి చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని ఘాటుగా విమర్శించారు.