News October 21, 2025
లింగంపేట అమరవీరుల స్థూపం వద్ద FLAG DAY

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ ఫ్లాగ్ డేను చందుర్తి మండలం లింగంపేటలోని అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎం.హరిత, జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే హాజరుకానున్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు.
Similar News
News October 21, 2025
HYD: BRS నేతల మాటలు హాస్యాస్పదం: మంత్రి

మాఫియా, డాన్లు, కాంట్రాక్టులు, కమీషన్ల గురించి BRS నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం HYD గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. బ్లాక్ మెయిలింగ్ చేయడంలో బాల్క సుమన్ దిట్ట అని విమర్శించారు. RS ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడే ముందు KCR పదేళ్ల పాలనపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. KCR హయాంలో గురుకులాలు అస్తవ్యస్తంగా అయ్యాయన్నారు.
News October 21, 2025
NGKL: మద్యం దుకాణాలకు 1,427 దరఖాస్తులు

నాగర్కర్నూల్ జిల్లాలోని 67 మద్యం దుకాణాలకు మంగళవారం సాయంత్రం నాటికి 1,427 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. నాగర్కర్నూల్ పరిధిలో 424, కల్వకుర్తి పరిధిలో 431, కొల్లాపూర్ పరిధిలో 188, తెలకపల్లి పరిధిలో 147, అచ్చంపేట పరిధిలో 237 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
News October 21, 2025
HYD: BRS నేతల మాటలు హాస్యాస్పదం: మంత్రి

మాఫియా, డాన్లు, కాంట్రాక్టులు, కమీషన్ల గురించి BRS నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం HYD గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. బ్లాక్ మెయిలింగ్ చేయడంలో బాల్క సుమన్ దిట్ట అని విమర్శించారు. RS ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడే ముందు KCR పదేళ్ల పాలనపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. KCR హయాంలో గురుకులాలు అస్తవ్యస్తంగా అయ్యాయన్నారు.