News December 26, 2025
వచ్చే ఏప్రిల్ నాటికి పలాస రైల్వే వంతెన: రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం జిల్లా వాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పలాస- కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయం నుంచి గురువారం ప్రకటన వెలువడింది. ఇప్పటికే పలు దఫాలుగా పలాస-కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు, తాలపధ్ర రైల్వే బ్రిడ్జిల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి స్పష్టం చేశారు.
Similar News
News February 12, 2026
SKLM: ఈనెల 17న చదరంగం పోటీలు

జిల్లాక్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17న శ్రీకాకుళం (M) శాంతినగర్ కాలనీలోని ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ మహేష్ బుధవారం తెలిపారు. అండర్-13, 15, 17, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలిచిన క్రీడాకారులు
https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News February 12, 2026
SKLM: ఈనెల 17న చదరంగం పోటీలు

జిల్లాక్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17న శ్రీకాకుళం (M) శాంతినగర్ కాలనీలోని ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ మహేష్ బుధవారం తెలిపారు. అండర్-13, 15, 17, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలిచిన క్రీడాకారులు
https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News February 12, 2026
SKLM: ఈనెల 17న చదరంగం పోటీలు

జిల్లాక్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17న శ్రీకాకుళం (M) శాంతినగర్ కాలనీలోని ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ మహేష్ బుధవారం తెలిపారు. అండర్-13, 15, 17, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలిచిన క్రీడాకారులు
https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.


