News December 26, 2025
వచ్చే ఏప్రిల్ నాటికి పలాస రైల్వే వంతెన: రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం జిల్లా వాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పలాస- కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయం నుంచి గురువారం ప్రకటన వెలువడింది. ఇప్పటికే పలు దఫాలుగా పలాస-కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు, తాలపధ్ర రైల్వే బ్రిడ్జిల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి స్పష్టం చేశారు.
Similar News
News February 10, 2026
శ్రీకాకుళం: పాము కాటుతో వ్యక్తి మృతి

పొందూరు(M) తుంగపేట ఎస్సీ కొలనిలో ఉంటున్నా చెందిన ఆనందరావు సోమవారం పాముకాటుతో మృతి చెందారు. ఆనందరావు సోమవారం తన పొలంలో మినప చేనును ఇంటికి తీసుకువస్తుండగా దారిలో పాము కాటేసింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్లో చెప్పాగా వారు 108కు సమాచారం ఇవ్వడంతో పొందూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాగా అప్పట్టికే ఆయన మృతి చెందారు. ఈయన జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. స్వగ్రామం సంతకవిటి (M) సిరిపురం పంచాయతీ యాగాటిపేట.
News February 10, 2026
SKLM: కలెక్టర్ పీజీ ఆర్ఎస్కు 145 దరఖాస్తులు

అర్జీలు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి SV లక్ష్మణమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో 145 దరఖాస్తులు సమర్పించారు. రెవెన్యూ భూ సమస్యలు తాగునీటి సమస్యలు మున్సిపల్ పంచాయతీరాజ్తో పాటు వివిధ సమస్యలకు సంబందించిన అర్జీలు సమర్పించినట్లు ఆయన అన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News February 10, 2026
SKLM: కలెక్టర్ పీజీ ఆర్ఎస్కు 145 దరఖాస్తులు

అర్జీలు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి SV లక్ష్మణమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో 145 దరఖాస్తులు సమర్పించారు. రెవెన్యూ భూ సమస్యలు తాగునీటి సమస్యలు మున్సిపల్ పంచాయతీరాజ్తో పాటు వివిధ సమస్యలకు సంబందించిన అర్జీలు సమర్పించినట్లు ఆయన అన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


