News March 19, 2025
వరంగల్: సెల్ ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు!

సెల్ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు చేసిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మండల కేంద్రంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణించాడు. సమయం దాదాపు రాత్రి 7 గంటలు కావడంతో సెల్ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో అక్కడ ఎలాంటి విద్యుత్ ఏర్పాట్లు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో స్నానాలు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<
News September 18, 2025
HNK: కొడుకును సమర్థించారు.. కటకటాల పాలయ్యారు!

హనుమకొండ జిల్లా వేలేరు మండలానికి చెందిన తరుణ్, రాజులు ఓ గ్రామానికి చెందిన బాలికకు సైగలు చేస్తూ వేధించేవారు. నిందితుల తల్లిదండ్రులకు చెప్పగా వారి కొడుకులను సమర్థించారు. దీంతో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో సమ్మయ్య, ఇందిరమ్మలతో కలిపి నలుగురిపై పోక్సో కేసు నమోదైంది. మూడేళ్ల జైలు, రూ.12వేల జరిమానా వేస్తూ HNK జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి అపర్ణ దేవి తీర్పు ఇచ్చారు.
News September 18, 2025
బాల్మర్ లారీలో ఉద్యోగాలు

<