News January 21, 2026
వరంగల్: ‘స్కాలర్షిప్ విద్యార్థులు ఆధార్ లింకు చేసుకోవాలి’

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాలను వెంటనే ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత సూచించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1356 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోగా, అందులో 872 మంది ఇంకా ఆధార్ లింకింగ్ పూర్తి చేయలేదని వెల్లడించారు.
Similar News
News March 29, 2026
జూన్లో వరంగల్ నూతన కలెక్టరేట్ ప్రారంభం!

వరంగల్ జిల్లా పరిపాలన కేంద్రం చిరునామా మారనుంది. అజం జాహి మిల్లు స్థలంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనం జూన్ నెలలో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టరు సత్యశారద భవనాన్ని సందర్శించి, ఏ అంతస్తులో ఏయే ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News March 29, 2026
జూన్లో వరంగల్ నూతన కలెక్టరేట్ ప్రారంభం!

వరంగల్ జిల్లా పరిపాలన కేంద్రం చిరునామా మారనుంది. అజం జాహి మిల్లు స్థలంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనం జూన్ నెలలో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టరు సత్యశారద భవనాన్ని సందర్శించి, ఏ అంతస్తులో ఏయే ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News March 29, 2026
జూన్లో వరంగల్ నూతన కలెక్టరేట్ ప్రారంభం!

వరంగల్ జిల్లా పరిపాలన కేంద్రం చిరునామా మారనుంది. అజం జాహి మిల్లు స్థలంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనం జూన్ నెలలో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టరు సత్యశారద భవనాన్ని సందర్శించి, ఏ అంతస్తులో ఏయే ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.


